Home ప్రకాశం రైతు ర‌ధం ప‌థ‌కం ద్వారా ట్రాక్ట‌ర్ అంద‌జేత‌

రైతు ర‌ధం ప‌థ‌కం ద్వారా ట్రాక్ట‌ర్ అంద‌జేత‌

312
0

టంగుటూరు : రైతు ర‌ధం ప‌థ‌కం ద్వారా మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన వ‌డ్డెవోలు వెంక‌టేశ్వ‌ర్లుకు ట్రాక్ట‌ర్ మంజూరైంది. నూత‌న ట్రాక్ట‌ర్‌ను కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి త‌న కార్యాల‌యం వ‌ద్ద రైతుకు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా రైతులు ఎంఎల్ఎ డాలా శ్రీ‌బాల‌వీరాంజ‌నేయులును ఘ‌నంగా స‌న్మానించారు.