Home విద్య షుగ‌రు వ్యాధిపై ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ

షుగ‌రు వ్యాధిపై ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ

366
0

చీరాల : షుగ‌రు వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్ప‌స్తూ మ‌హిళా క‌ళాశాల విద్యార్ధుల‌తో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ప‌ట్ట‌ణంలో ర్యాలి నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా క్ల‌బ్ అధ్య‌క్షులు సురేష్‌బాబు మాట్లాడారు. వేగ‌వంత‌మైన జీవ‌న విధానంలో వ‌త్త‌డికి దూరంగా ఉండ‌టం, ఆహారం, వ్యాయామ నిబంధ‌న‌లు పాటిస్తే షుగ‌రు వ్యాధికి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని చెప్పారు. షుగ‌రు వ్యాధి నియంత్ర‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్‌ రమణమ్మ, క‌ళాశాల‌ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినటర్ శ్రీలత, సంస్థ ప్రతినిధులు రాఘవేంద్ర, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.