Tag: #cmchandrababu #apcm #chandrababu #cbnarmy #lokesh #mlayeluri #parchuru #chinaganjam
పేదలకు అండగా సిఎం సహాయనిధి
యద్దనపూడి (DN5 News) : పర్చూరు శాసన సభ్యలు ఏలూరి సాంబశివరావు సిఫారసుతో మండలంలోని పూనూరుకు చెందిన గోదాసి రాజ్యలక్ష్మి అత్యవసర చికిత్స కోసం మంజూరైన రూ.6లక్షల సిఎం సహాయ నిధి ఎల్ఒసిని...
ఆపదలో ఆసరాగా ప్రభుత్వం
•అత్యవసర వైద్యానికి ఎమ్మెల్యే ఏలూరి వెన్నుదన్ను
•అత్యవసర వైద్య చికిత్సలకు తక్షణ స్పందన
•3కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం
•ఎల్ఓసి ద్వారా రూ.9.89 లక్షలు మంజూరు
పర్చూరు (DN5 News) : ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం...
రైతు బలపడితేనే రాష్ట్రానికి ఆర్థిక బలం
• వ్యవసాయ రంగాలకు రూ.53,752 కోట్లు
• గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం కృషి
• హార్టికల్చర్కు ప్రత్యేక ప్రాధాన్యం
• బర్లీ రైతులకు రూ.275 కోట్లతో ఆదుకున్న ప్రభుత్వం
• అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు (DN5 News)...
పర్చూరులో ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం’ ప్రారంభం
పర్చూరు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం పర్చూరులో నిర్మాణం చేసిన 'ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని' సాప్ చైర్మన్ రవి నాయుడు, శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు...
ధైర్యంగా ఉండండి : బర్లి పొగాకు రైతాంగానికి సాంబన్న భరోసా
•కచ్చితంగా పొగాకు కొనుగోలు చేసి తీరుతాం
•నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు
•పొగాకు కంపెనీలు పద్ధతి మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్
•రైతు కష్టంలో ఉంటే.. పిచ్చి వేషాలు వేయొద్దు
•కంపెనీల మెడలో వంచైనా...
భారత మాత ‘బ్రాండ్’ చంద్రబాబు : ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు : సీఎం చంద్రబాబుకు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ భారత మాత 'బ్రాండ్' ముఖ్యమంత్రి 'చంద్రబాబు' అని అన్నారు. చంద్రబాబు...
సరస్వతమ్మ మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం
పర్చూరు : ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ నాయనమ్మ విక్రమ్ సరస్వతమ్మ మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరస్వతమ్మ...
పేదల కళ్లలో ఆనందం చూస్తున్నా : చంద్రబాబు
పర్చూరు : నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నానని సిఎం చంద్రబాబు అన్నారు. 28 రకాల పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. మన దేశంలో ఒక్క పెన్షన్ల...
అసమర్థ ప్రభుత్వంలో అప్పులే మిగిలాయి
పర్చూరు : గత ప్రభుత్వ అసమర్థ పాలన ఎలా ఉందో అందరం చూశాం. రాష్ట్రాన్ని సర్వనాశం చేసిపోయారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే...
వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానం
పర్చూరు : బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమని అన్నారు. అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు...












