Home ఆంధ్రప్రదేశ్ అగ్రి బిజినెస్ వృత్తి శిక్ష‌ణ పొందిన విద్యార్ధుల‌కు మంత్రి సోమిరెడ్డి చేతుల‌మీదుగా దృవీక‌ర‌ణ ప‌త్రాల పంపిణీ

అగ్రి బిజినెస్ వృత్తి శిక్ష‌ణ పొందిన విద్యార్ధుల‌కు మంత్రి సోమిరెడ్డి చేతుల‌మీదుగా దృవీక‌ర‌ణ ప‌త్రాల పంపిణీ

412
0

ఉంగుటూరు : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం స్వర్ణభారత్ ట్రస్టులో జాతీయ వ్యవసాయ విస్తరణ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ఆగ్రి క్లినిక్, ఆగ్రి బిజినెస్ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 60 రోజుల పాటు శిక్షణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 20 మందికి అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతుల మీదుగా బుధ‌వారం అందజేశారు.