Home గుంటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి….గుంటూరుప్రకాశం పంతులు చిత్రపటానికి….By vijayadmin - August 23, 20183080FacebookTwitterPinterestWhatsApp బాపట్ల : ఆంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తహశీల్దారు కార్యాలయం ఆవరణలో జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు.