Home విద్య సూర్యోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

సూర్యోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

379
0

ప్రకాశం : కొత్తపట్నం సూర్యోదయ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో అల్లూరులోని సీఈ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు నోట్ బుక్స్, పలకలు, పెన్నులు, ప్లేట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యోదయ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ కరవది అనిల్, జిఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ యన్నం వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నాయకులు విఆర్సీ రెడ్డి, సీఈ స్కూల్ ప్రదానోపాధ్యాయులు కె హనుమంతరావు, గ్రామ పెద్దలు కరవది శ్యాంసన్, పాటూరి ఆదిశేషు, మిటనసల శాంతారావు, మిటనసల హరిబాబు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.