Home ప్రకాశం వైసిపి పాలనలో మైనారిటీ సంక్షేమం : బలరాం

వైసిపి పాలనలో మైనారిటీ సంక్షేమం : బలరాం

54
0

చీరాల (Chirala) : మునిసిపాలిటీ పరిధి ఎల్‌బిఎస్‌ నగర్లో షాదీఖానా వద్ద ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమేళ్ళనంకు చీరాల శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, (Karnam Balaramakrishnamurthi) వైసీపీ ఇంచార్జీ కరణం వెంకటేష్ (Karanam Venkatesh) హాజరయ్యారు. సభలో వారు మాట్లాడారు. మైనార్టీ సంక్షేమనికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohanreddy)అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించారని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనo శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జై సన్ బాబు, షేక్ సలీమ్, షేక్ మహిమూద్, షేక్ కబీర్, షేక్ అల్లాబక్షి, అబ్దుల్ రహీమ్, వలీ, షేక్ నాగుర్ బాషా, షేక్ జవాబ్, షేక్ సుభాని, సయ్యద్ అమీర్, షేక్ రహిమాన్, షేక్ బుడే, అల్తబ్ భాయ్, పఠాన్ రహమతుల్లా, షేక్ సత్తార్, షేక్ మకుం బాషా, షేక్ అబ్దుల్, షేక్ సుభానీ, షేక్ అల్లా బక్షి, షేక్ జిలాని జాకాబ్, షేక్ యామిన్, షేక్ ఖాదర్ బాషా, షేక్ బుజ్జి, షేక్ జిలానీ, షేక్ షరీఫ్, సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు.