Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్లమెంటరీ నేత ఎంపికపై చర్చ

వైసీపీ పార్లమెంటరీ నేత ఎంపికపై చర్చ

362
0

అమరావతి : వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. 22 మంది వైసిపి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటరీ నేతను ఎన్నుకునే నిర్ణయం జగన్ కే అప్పగించారు. సమావేశంలో ప్రత్యక హోదా కోసం అందరూ కృషి చేయాలని ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు.