Home ఆంధ్రప్రదేశ్ ఎపి సిఐడి విభాగాధిపతి సునీల్‌కుమార్‌కు అభినందనలు

ఎపి సిఐడి విభాగాధిపతి సునీల్‌కుమార్‌కు అభినందనలు

295
0

విజయవాడ : అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ (ఎఐఎం) వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రకాశం జిల్లా సభ్యులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సునీల్‌కుమార్‌ను కలిసిన వారిలో ఎఐఎం జిల్లా కమిటీ సభ్యులు గొట్టిపాటి బాబురావు, నత్తల తిరుపతిస్వామి, చక్కా వెంకటేశ్వర్లు, కరవాది అనిల్, బొల్లాపల్లి అశోక్ కుమార్ ఉన్నారు. జోనల్ ఇంచార్జ్ యన్నం వెంకటేశ్వర్లును కలిశారు.