Home ప్రకాశం గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌శంసాప‌త్రం అందుకున్న పోలీసు అకారులు

గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌శంసాప‌త్రం అందుకున్న పోలీసు అకారులు

577
0

ఒంగోలు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్త‌మ పోలీసు అధికారిగా టంగుటూరు ఎస్ఐ హ‌జ‌ర‌త్త‌య్య‌ జిల్లా కలెక్టర్ ఓడరేవు వినయ్ చంద్, ఎస్‌పి సత్య ఏసుబాబు చేతులమీదుగా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లొ టంగుటూరు, సింగరాయకొండ ఎస్ఐలు హజరత్తయ్య, నాగమల్లేశ్వరరావు ప్ర‌శంసా ప‌త్రాలు అందుకున్నారు. టంగుటూరు ఎఎస్ఐ గుర్రం ప్రసాద్, స్టేషన్ రైటర్ గడ్డం కోటేశ్వరరావు, కానిస్టేబుల్ డి శ్రీను, జరుగుమల్లి కానిస్టేబుల్ సిహెచ్ ఉదయ్ కుమార్ అవార్డులు అందుకున్నారు.

టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య 2018లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ సిఐ బలగాని ప్రభాకర్ టంగుటూరు, సింగరాయకొండ ఎస్ఐ, ఎఎస్ఐ, కానిస్టేబుల్‌ల‌ను అభినందించారు.