Home ప్రకాశం నిష్పక్షపాతంగా ఓటు నమోదు హక్కు చేయించాలి : తహశీల్దార్

నిష్పక్షపాతంగా ఓటు నమోదు హక్కు చేయించాలి : తహశీల్దార్

366
0

చీరాల : బిఎల్వో ల సమావేశం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సమావేశంలో తహశీల్దార్ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతు మొత్తం 218 పోలింగ్ బూత్ లకుగాను 22 మంది సూపర్యెజెర్లు ఉన్నారన్నారు. ఈ 22 మందికి ఒక్కొకరికి కింద 10 పోలింగ్ బూత్ లు ఉన్నాయి అన్నారు. అక్టోబర్ 31 లోపు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికి వెరైఫికేషన్ పూర్తి ఆయినదన్నారు. ఓటు నమోదు చేయడంలో అక్టోబర్ 30లోపు 75 శాతంతో ఉన్న చీరాల నియోజకవర్గం ఇప్పుడు 56శాతంతో వెనుకబడి ఉందన్నారు. సమావేశంలో ఆర్ఐ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.