Tag: #parchuru #mlayeluri #mlasambashivarao #tdpnews #Chandrababu
రైతులు మార్క్ఫెడ్ నిబంధనలు పాటించాలి
పర్చూరు : నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలకు పొగాకు తీసుకువచ్చేటప్పుడు మార్క్ఫెడ్ నిబంధనలు పాటించాలని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు రైతులకు సూచించారు. మండలంలోని అడుసుమల్లి, పెదనందిపాడు గ్రామాల్లో...