Home క్రైమ్ రాచర్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి

రాచర్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి

432
0

రాచర్ల : మండలంలోని రామన్న కత్తువ ప్రాజెక్టు చినగానిపల్లెకు చెందిన పోచం రంగస్వామి(55) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆనకట్ట కాంట్రాక్టర్లే మృతికి కారణమంటూ మృతుని కుటుంబీకుల ఆరోపిస్తున్నారు.