Home ప్రకాశం ప్రశాంతంగా సమ్మేటివ్-1పరీక్షలు

ప్రశాంతంగా సమ్మేటివ్-1పరీక్షలు

514
0

చీరాల : సమ్మేటివ్ 1 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పర్యవేక్షణ ప్రత్యేక కమిటీ సభ్యులు భానుచంద్రమూర్తి, యాలమందేశ్వరరావు చీరాలలోని భాష్యం, విజ్ఞానాభారతి, పేరాల హైస్కూల్ లలో సోమవారం జరిగిన బౌతికాశాస్త్ర పరీక్షలను పర్యవేక్షించారు. ఈ నెల 29 వరకు జరిగే పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు.