Home ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ గృహ సముదాయ నిర్మాణానికి భూమిపూజ

ఎన్టీఆర్ గృహ సముదాయ నిర్మాణానికి భూమిపూజ

308
0

మార్కాపురం : పట్టణంలో నిర్మిస్తున్న 4600 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. జి ప్లస్ 3 తరహాలో ఇల్లు నిర్మించనున్నారు. అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టరేట్ వి వినయ్ చంద్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయులు, ఎంఎల్సి మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్యెల్యే కందుల నారాయణరెడ్డి, బిఎన్ విజయకుమార్, టిడిపి నాయకులు కారణం వెంకటేష్, దామచర్ల సత్య పాల్గొన్నారు.