Home ఆంధ్రప్రదేశ్ తొమ్మిది మంది కాలెక్టర్లు బదిలీ

తొమ్మిది మంది కాలెక్టర్లు బదిలీ

403
0

అమరావతి: రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీఆర్డీఏ కమిషనర్ గా పి లక్ష్మి నరసింహ, విశాఖ కలెక్టర్ గా వి వినయ్ చంద్, నెల్లూరు కలెక్టర్ గా ఎంవీ శేషగిరిరావు, ప.గో కలెక్టర్ గా ముత్యాలరాజు, కర్నూలు కలెక్టర్ గా జి వీరపాండ్యన్, చిత్తూరు- నారాయణ భగత్ గుప్తా, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్- పీయూష్ కుమార్, గుంటూరు- శ్యామ్యూల్ ఆనంద్, తూ.గో- మురళీధర్ రెడ్డి, అనంతపురం- ఎస్.సత్యనారాయణ, ఏపీ ట్రాన్స్‌పోర్ట్ ఛైర్మన్- నాగులాపల్లి శ్రీకాంత్, ప్రకాశం- పి.భాస్కర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.