Home ఆంధ్రప్రదేశ్ ఏపీకి అత్యుత్తమ పర్యటక పురస్కారం

ఏపీకి అత్యుత్తమ పర్యటక పురస్కారం

296
0

అమరావతి : రాష్ట్రానికి అత్యుత్తమ పర్యటక పురస్కారం దక్కింది. 2017-18కి సంబంధించి అన్ని  పర్యటక విభాగాల్లో వృద్ధి సాధించిన క్యాటగిరీలో జాతీయ అవార్డు ఏపీని వరించింది. సాహస పర్యటక విభాగంలో గోవా, మధ్యప్రదేశ్ కు అవార్డులు రాగా, ఫిలిం ప్రమోషన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎంపికైంది.