Home ఆధ్యాత్మికం శ్రీవారి ద‌ర్శ‌నానికి మంత్రి కామినేని

శ్రీవారి ద‌ర్శ‌నానికి మంత్రి కామినేని

306
0

తిరుమల : తిరుమల శ్రీ‌వారిని వైద్య‌, ఆరోగ్య శాఖ‌ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగ‌ళ‌వారం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయ‌న‌కు టిటిడి ఆధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.